SAKSHITHA NEWS

మూడవ మౌలానా ఆజాద్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద …

125 -గాజులరామారం డివిజన్ లో కుత్బుల్లాపూర్ ముస్లిం మేనేజ్ మెంట్ స్కూల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3వ మౌలానా ఆజాద్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ పిల్లలు నిత్యం ఏదో ఒక క్రీడ పై సాధన చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృదత్వంగా తయారవుతారన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, పాక్స్ డైరెక్టర్ పరిశె శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, అడ్వకేట్ కమలాకర్, హాజ్రత్ అలీ, మూసా ఖాన్, చిన్నా చౌదరి, వహీద్, అధ్యక్షుడు అల్తాఫ్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ముంతాజ్ అలీ, కోశాధికారి సయ్యద్ జాహెద్ అలీ, ఎండీ. ముబాషీర్, ఎండీ. అన్వరుద్దీన్ సార్, ఎండీ బిలాల్, అలీమ్ ఖాన్, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 18 At 5.47.19 Pm

SAKSHITHA NEWS