SAKSHITHA NEWS

మియపూర్ డివిజన్ బూత్ కమిటీ సభ్యుల సమీక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేయాలి..

వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,కంటెస్టడ ఎమ్మెల్యే..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మియపూర్ డివిజన్ మియపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బూత్ కమిటీ సభ్యులతో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,కాంటెస్టెడ్ ఎమ్మెల్యే వి.జగదీశ్వర్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని,శేరిలింగంపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుడిలా పని చేసి రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని,బూత్ స్థాయి నుంచే ప్రతిఒక్కరు కష్టపడాలని పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇలియస్ షరీఫ్,నడిమిట్టి కృష్ణ,మియపూర్ డివిజన్ అధ్యక్షులు శ్రవణ్,సాంబశివరావు,అసిఫ్,నరేందర్ ముదిరాజ్,సమీర్,షరీఫ్,మహమ్మద్ ఖురషీద్,శేఖర్,కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS