SAKSHITHA NEWS

డా. బి. ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని,హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ గా నియమి తులైన కొత్తకోట శ్రీనివాస రెడ్డి మధ్యా హ్నం మర్యాద పూర్వకంగా కలిశారు.

హైదరాబాద్ కమిషనర్ గా నియమితులైన శ్రీనివాస్ రెడ్డి ఉదయం బాధ్యతలు తీసు కున్నారు..


SAKSHITHA NEWS