రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం,మిచౌంగ్ తుపాను రైతులను అతలాకుతలం చేసింది. కోతకు వచ్చిన వందల ఎకరాల వరిపంటను ముంచేసి తీరని శోకం మిగిల్చింది. కొన్ని చోట్ల ధాన్యం తడిచిపోవడంతో రైతన్నలు తీవ్ర నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తుపాను ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటలకూ నష్టం జరిగింది. తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అటు వరద తీవ్రత తగ్గిన అనంతరం పంట నష్టంపై అంచన వేసిన నష్టపోయిన రైతులకు నాయ్యం చెయ్యాలి అన్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ” బత్తుల బలరామకృష్ణ
రైతులను నిండా ముంచేసిన మిచౌంగ్ తుపాను
Related Posts
20 వ సంవత్సర నవ జనత దిన పత్రిక ప్రత్యేక సంచిక విడుదల
SAKSHITHA NEWS 20 వ సంవత్సర నవ జనత దిన పత్రిక ప్రత్యేక సంచిక విడుదల చేసిన -గుడివాడ ఎం.ఎల్.ఎ.వెనిగండ్ల రాము నవజనత ప్రతినిధి గుడివాడ: 25 సంవత్సరాలుగా జర్నలిజం లో కొనసాగుతూ నవ జనత పత్రికా సంపాదకులు జి.శ్యాంబాబు 20…
ఆకట్టుకున్న వేస్ట్ టు ఆర్ట్ ప్రదర్శనలు
SAKSHITHA NEWS ఆకట్టుకున్న వేస్ట్ టు ఆర్ట్ ప్రదర్శనలు సాక్షిత : నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేస్ట్ టు ఆర్ట్, వెస్ట్ టు వండర్ పోటీలకు విశేష స్పందన లభించింది. స్థానిక కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు…