SAKSHITHA NEWS

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బాయ్ *

మంగంపేట గ్రామానికి చెందిన ఊట్ల రంజిత్ కుమార్ యూత్ కాంగ్రెస్ కి గుడ్ బాయ్ చెప్పారు

పఠాన్ చేరు అభివృద్ది ప్రదాత బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో గులాభి తీర్థం పుచ్చుకున్నారు

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అకర్షితులులై బి ఆర్ ఎస్ లో చేరుతున్నానని వారు తెలుపారు

మహిపాల్ రెడ్డి ని ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గా చూడాలన్నదే తమ కోరిక అన్నారు

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చెర్మన్ కుంచాల ప్రభాకర్ సర్పంచ్ ప్రశాంతినరేందర్ ఉపసర్పంచ్ నక్క నాగరాజు మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖదీర్ ఆదర్శ్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 11 28 At 10.35.44 Am

SAKSHITHA NEWS