కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ 16వ వార్డులో కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. స్థానికంగా ఉన్న విద్యుత్ నూతన స్తంభాల ఏర్పాటు విషయం కౌన్సిలర్ దృష్టికి తీసుకురాగా వారు భౌరంపేట్ AE సాయి కిరణ్ కి తెలిపి వెంటనే సమస్యల పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డ్ BRS పార్టీ కమిటీ అధ్యక్షులు మన్నె శేఖర్ , మైనారిటీ అధ్యక్షులు అక్రమ్ , కొమ్ము కృష్ణ, గొల్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి… కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి.
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…