మచిలీపట్నం రూరల్ పోలాటితిప్ప గ్రామంలో ఉద్రిక్తత

Spread the love

మచిలీపట్నం రూరల్ పోలాటితిప్ప గ్రామంలో ఉద్రిక్తత.

డ్వాక్రా సంఘాలను మోసగించి భారీగా నగదు బదలాయింపు.

గ్రామంలో మొత్తం 56 గ్రూపులు ఉండగా ఇప్పటివరకు లెక్కించినవి 26 గ్రూపులు.

ఇప్పటి లెక్కల వరకు కోటి ముప్పై లక్షల మాయమైనట్టు తెలుస్తుంది.

గ్రూప్ యానిమేటర్ ఆధీనంలో 700 మంది డ్వాక్రా సభ్యులు.

మోసం విషయం బయట పడటం తో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి

Whatsapp Image 2023 10 13 At 3.47.28 Pm

Related Posts

You cannot copy content of this page