SAKSHITHA NEWS

ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ని రానున్న ఎన్నికల్లో బారి మెజారిటీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేసిన బాలయ్య నగర్ కాలనీ వాసులు…..

*సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని బాలయ్య నగర్ కాలనీని గతంలో ఏ నాయకుడు పాటించుకొని మా బాలయ్య నగర్ బస్తీని ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ప్రత్యేక శ్రాధ వహించి అభివృద్ధి చేసినందుకు గాను వాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అడిగిన వెంటనే తమ కాలనీలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధికి సహకరిస్తూ సంక్షేమ పధకాలను అర్హులైన కానీవాసులకు అందించడానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కే పి వివేకానంద్ కి కాలనీ వాసులు అందరు అండగా నిలుస్తూ రానున్న ఎన్నికలలో తమ కాలనీ నుండి సంపూర్తి మద్దతు తెలియజేస్తూ కలిసికట్టుగా పనిచేసి ముచ్చటగా మూడవసారి అత్యధిక బారి మెజారిటీ తో గెలిపించుకుంటామని మా కాలనీ అభివృద్ధిని కొనసాగించుకుంటామని వాసులు అందరు ఏకగ్రీవ తీర్మానం చేసి ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రషీద్ బైగ్, అడ్వకేట్ కమలాకర్, కస్తూరి బాలరాజు, జనరల్ సెక్రటరీ నవాబ్, శ్రీనివాస్ యాదవ్, బాలయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ నగేష్, వైస్ ప్రెసిడెంట్ టి రవీందర్ రావు, సి ఎహ్ సాయిలు, జనరల్ సెక్రెటర్ట్ పార్వతి, జాయింట్ సెక్రటరీ గోకుల్ ప్రసాద్, కౌశదీకరి గంగారాం, మరియు ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్, అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS