SAKSHITHA NEWS

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ లో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్ , మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రవీందర్ యాదవ్, పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్ , మల్లేష్ యాదవ్, మల్లేష్ గౌడ్ , నటరాజు, పవన్, మల్లేష్, ఫక్రుద్దీన్, సాయి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS