బాపట్ల పట్టణ నాయకులు శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష నిర్వహించారు

Spread the love

మాజీ ముఖ్య మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బాపట్ల నియోజవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ బాపట్ల పట్టణ నాయకులు శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తానికొండ దయా బాబు, గొలపల శ్రీనివాసరావు, ఫరీద్ మస్తాన్, మందపాటి ఆంద్రేయ,యలమంద,సూరగాని శేఖర్, కుట్టుబోయిన రమేష్ బాబు, తాత చిన్నబాబు, కొల్లూరు వెంకటరావు ,వేమవరపు విజయ్, బొడ్డు గోవిందు ,షేక్ శాఖ ,పరిశా రమేష్ గౌడ్, బూర్ల రామసుబ్బారావు ,షేక్ మస్తాన్ వలి, ధార అశోక్,దేశిరాజు సాయి,గోపి, కిషోర్,సలగల రాజ, కిరణ్,వెంకట స్వామి,బాలసుందర్,నక్కల శీతాలు,పసుపులేటి శివ, దమ్మాలపాటి రాఘవేంద్ర, మరియు బాపట్ల పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page