SAKSHITHA NEWS

మంగళగిరి టోల్ ప్లాజా వద్ద 620 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న రెవెన్యూ&సివిల్ సప్లయ్స్, విజిలెన్స్ అధికారులు

నూజివీడు నుంచి నెల్లూరు జిల్లాకు సరఫరా చేస్తాను సుమారు 620 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం

జేసి సమాచారం ప్రకారం నిఘా ఏర్పాటు చేసి మంగళగిరి టోల్ ప్లాజా వద్ద ఉదయం స్థానిక రెవెన్యూ & సివిల్ సప్లయ్ అధికారులు, విజిలెన్స్ అధికారులు

లారీని ఎపి16 టిజే 5236 లారీ నుంచి సుమారు 620 బస్తాలు, వాటి విలువ సుమారు 11,78,000 విలువ చేసే రేషన్ బియ్యంను స్వాధీనం

లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలింపు

మంగళగిరి సివిల్ సప్లయ్ డిప్యూటీ తాశీల్ధార్ దుర్గారావు తెలిపారు

దీని వెనుక ఉన్న వారి వివరాలను సేకరించే పనిలో అధికారులు

ఎంతటి వారైన చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరిక

ఈ దాడులలో ఆళ్ళ శ్రీహరి విజిలెన్స్ సిఐ, వీఆర్ఓ రామరావు, సివిల్ సప్లయ్ అధికారులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS