216 జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పట్టణంలోని జీ బి సి రోడ్డులో డ్రైనేజీ నిర్మాణాలు

Spread the love

పటేల్ నగర్ లోని ఫస్ట్ లైన్ నందు రోడ్డును పగలగొడుతున్నారు. అదేవిధంగా త్రవ్వకాలవ వద్ద రోడ్డును పగలగొట్టి సుమారు నెలరోజులు కావస్తుంది ఆ డ్రైనేజీ నిర్మాణం ఎంతవరకు పూర్తి చేయకుండానే, మళ్లీ ఇక్కడ ఈ రోడ్డు పగలగొట్టడం ప్రజలకు తీవ్ర ఇబ్బందిని కలుగజేయటమే అని ప్రజలు పోతున్నారు.

డ్రైనేజీ
నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా వాహనాలు రాకపోకలకు ఇబ్బందికరంగానే ఉంటుంది.
ఒక బజారు ముందు డ్రైనేజీ నిర్మాణం చేపట్టేటప్పుడు పక్క బజారు డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేస్తే వాహనదారులు ఆ బజార్ నుండి వారి రాకపోకలు నిర్వహించుకుంటారు, కానీ అన్ని బజార్లు కూడా పగలగొట్టడం నిర్మాణాలు లేటుగా చేయటం చేసిన కాడ వాహనాలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉండేటట్టుగా అసంపూర్తిగా ఉంచటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముందు ముందు ప్రజలు ఒక బజారు డ్రైనేజీ రోడ్డు వేసిన తర్వాతే మరొక డ్రైనేజీ రోడ్డును పూర్తి చేయాలని అధికారులను ప్రజాప్రతినిధులను కోరుకుంటున్న ప్రజలు.

Related Posts

You cannot copy content of this page