రోడ్డు నెంబర్-4 లో చిన్నపాటి వర్షానికి కూడా రోడ్డు పైన నీరు నిలిచి ఇబ్బంది

124 డివిజన్ పరిధిలోని చక్రధరి నగర్ కాలనీలోని రోడ్డు నెంబర్-4 లో చిన్నపాటి వర్షానికి కూడా రోడ్డు పైన నీరు నిలిచి ఇబ్బందిగా ఉందని కాలనీ ప్రజలు సమస్యను శేర్లింగంపల్లి శాసనసభ్యులు ఆరేకపూడి గాంధీ దృష్టికి తీసుకుని వెళ్లగా ఎమ్మెల్యే అదేశాలమేరకు…

మైలవరం నియోజకవర్గం పరిధిలో 1840 మందికి నూతనంగా పింఛన్లు

మైలవరం నియోజకవర్గం పరిధిలో 1840 మందికి నూతనంగా పింఛన్లు అర్హతే ప్రామాణికంగా పింఛన్లు మంజూరు సాక్షిత* : మైలవరం నియోజకవర్గ పరిధిలో 1840 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు అయినట్లు శాసనసభ్యుని వారి కార్యాలయం నుంచి సోమవారం విడుదల చేసిన ఒక…

కమ్యూనిటీ హాల్ పనుల ప్రారంభోత్సవానికి రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం

కమ్యూనిటీ హాల్ పనుల ప్రారంభోత్సవానికి రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మల్లంపేట్ 24వ వార్డు ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 7వ తేదీన జరుగనున్న కమ్యూనిటీ…

సూరారం కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే…

సూరారం కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే…కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం కట్ట మైసమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. అమ్మవారి…

You cannot copy content of this page