ఎమ్మెల్యేను కలిసిన కొత్తగా నియమితులైన 20 మంది ఆశా వర్కర్లు…

Spread the love

సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ యూ.పీ.హెచ్.సిలో కొత్తగా నియామకమైన 20 మంది ఆశా వర్కర్లు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవనీత మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page