కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో 131 డివిజన్ చెరుకుపల్లి కాలనీ BRS మహిళా నాయకురాలు

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో 131 డివిజన్ చెరుకుపల్లి కాలనీ BRS మహిళా నాయకురాలు సుజాత వారి మిత్ర బృందంతో జాకీర్ ఆధ్వర్యంలో 200 మంది మరియు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ రాజీవ్ గాంధీ నగర్ BRS, బీజేపీ పార్టీల నుండి సాయి కిరణ్, సాయి కుమార్ ఆధ్వర్యంలో 100 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరాఋ . ఈ సందర్బంగా కోలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు గ్రాఫ్ పెరుగుతోందాని, ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం లోకి వస్తే అమలు చేయనున్న 6 గ్యారంటీ లను ప్రకటించినందున . ఈ ప్రధాన హామీలు ప్రజల్లోకి బాగా వెళ్లాయని, దీనితో కాంగ్రెస్ పార్టీకి సాధారణ ప్రజలతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా ఆకర్షితులు అవుతున్నారని అన్నారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 10 28 At 4.50.45 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page