SAKSHITHA NEWS

1048 male candidates appeared on 14th day

14వ రోజు హజరైన 1048 మంది పురుష అభ్యర్థులు…
తుది పరిక్షలకు అర్హత సాధించిన 566 మంది అభ్యర్థులు..
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్ట్ఫైండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్స్, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా జరిగిన దేహదారుఢ్య పరీక్షలకు 1048 మంది హజరైయ్యారని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.

ఇందులో 566 మంది అభ్యర్థులు తుది పరిక్షలకు అర్హత సాధించారని తెలిపారు.మొత్తం 1234 మంది అభ్యర్థులు హజరు కావాల్సివుండగా 1048 మంది హజరై ఈవెంట్లలో పాల్గొన్నారని తెలిపారు.


SAKSHITHA NEWS