పెళ్లైన మూడు నెలలకే యువతి ఆత్మహత్య

పెళ్లైన మూడు నెలలకే యువతి ఆత్మహత్య

SAKSHITHA NEWS

Young woman committed suicide three months after marriage

పెళ్లైన మూడు నెలలకే యువతి ఆత్మహత్య
పెళ్లైన మూడు నెలలకే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ఈర్ల రమేష్, రమ దంపతుల కూతురు వైష్ణవి(26)ని ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన రెడ్డి ప్రశాంత్ తో 3 నెలల క్రితం వివాహం జరిపించారు. పుట్టింటికి వచ్చిన వైష్ణవి తెల్లవారుజామున ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయినట్లు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

WhatsApp Image 2024 06 19 at 12.17.56

SAKSHITHA NEWS