ఉత్తరప్రదేశ్ శ్రీరామనవమి వేడుకల సందర్భంగా రామజన్మ భూమి అయోధ్యనగరి సర్వాంగా సుందరంగా ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఆయోద్య రామ మందిరాన్ని 20 గంటల పాటు భక్తుల కోసం తెరచి ఉంచాలని నిర్ణయించారు. బాలరాముడి ప్రాణ…
కాలేశ్వరం నీళ్లు ఎత్తిపోయడానికి మూడు పిల్లర్ల కుంగుబాటుకు సంబంధం లేనప్పటికీ గత ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకు రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు : మాజి మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సాక్షిత : ప్రభుత్వమే మాట ఇచ్చి ప్రజలను…
టీడీపీలో కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాసర్ల ప్రసాద్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,అందుచేతనే *టీడీపీ విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరానన్నారు.…
హైదరాబాద్:-పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ మరింత దూకుడు పెంచింది. బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 16, 18, 19 తేదీల్లో రాష్ట్రంలో…
సాక్షిత మంథని: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తి కాకముందే.. ఆరు గ్యారంటీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ను అమల్లోకి తీసుకొచ్చామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. హామీల…
సాక్షిత శంకర్పల్లి: ఒకేసారి మూడు ప్రభుత్వఉద్యోగాలు సాధించాడు ఆ యువకుడు. పట్టుదల,నిరంతర శ్రమ, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు… శంకర్పల్లి మండల పరిధి లోనిరావులపల్లి కలాన్ గ్రామానికి చెందిన కౌంకుట్లశ్రీనివాస్ రెడ్డి. ఇటీవల వెలువడిన గురుకుల నియామకఫలితాల్లో జెఎల్ పీజీటీ,…
దోపిడీకి గురైన రెండు కోట్ల మూడు లక్షల విలువైన(సుమారు 3.5 కేజీల) బంగారు నగలు, 5 లక్షల రూపాయల నగదు రికవరీ. 15 లక్షల విలువైన రెండు కార్లు స్వాధీనం. 9 మంది ముద్దాయిలు అరెస్టు. ది.21.02.2024 సాయంత్రం సుమారు 06.00…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి దేశ ప్రజలనుద్దేశించి చేసే రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’ ఎంతో ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే.. వచ్చే రెండు, మూడు నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఈ కార్యక్రమానికి మూడు…
మార్చిలో ఎన్నికల కోడ్.. ‘మన్ కీ బాత్’కు మూడు నెలల విరామం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి చేసే రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’ ఎంతో ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే.. వచ్చే…
ప్రతి ఒక్కరం మూడు మొక్కలు నాటుదాం.. తెలంగాణ జాతిపితకు బర్త్ డే కానుక ఇద్దాం : సంతోష్ కుమార్ పిలుపు
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 70వ బర్త్ డే సందర్భంగా ఒక్కొక్కరూ మూడు మొక్కలు నాటాలని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.లెజెండ్ పుట్టిన రోజున పచ్చటి మొక్కలు నాటుదామని అన్నారు. తెలంగాణ జాతిపితను గౌరవించాలంటే మాతృభూమిని పోషించడం…