SAKSHITHA NEWS

యర్రగొండపాలెం ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం పట్టణంలోని ఎన్టీఆర్ సెంటర్లోని నందమూరి తారక రా మారావు విగ్రహానికి టిడిపి సీనియర్ నేత జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ డా మన్నే రవీంద్ర ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ 41 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచి పెట్టారు. నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గోన్నారు.


SAKSHITHA NEWS