యం ఈ వో ఆంజనేయులు కృషి హర్షించదగినది.

Spread the love

యం ఈ వో ఆంజనేయులు కృషి హర్షించదగినది.

వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ఎం ఈ ఓ ఆంజనేయులు “బడి బయట కన్నా..బడి లోపల మిన్నా” అను నినాదం తో ముందుకు వెళ్తున్నారు.
గత సంవత్సరం గురుకులం లో బడి మానేసిన బాలికలు పీ. లక్ష్మీ , పీ. అంజమ్మ లతో,వారి తల్లి దండ్రులతో మాట్లాడి,కలెక్టర్ ఆదేశాల మేరకు వారిని యర్రగొండపాలెం గవర్నమెంట్ హై స్కూల్ నందు చేర్పించి, హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేశారు.

ఈ కార్య క్రమములో చురుకుగా పాల్గొని ,భాధ్యత తీసుకొని ముందుకు వెళ్తున్న యం ఈ వో ఆంజనేయులు ను పలువురు మన్ననలు పొం దుకున్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page