అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా మూసాపేట్ డివిజన్ లోని వై జంక్షన్

Spread the love

అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా మూసాపేట్ డివిజన్ లోని వై జంక్షన్ దగ్గర మరియు గూడ్స్ షెడ్ రోడ్ దగ్గర గల ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.


. సాక్షిత : ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఈనాడు భారతదేశంలో ప్రతి పౌరుడు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే ..అలాగే గౌరవప్రదమైన పదవులు మేము పొందామంటే అది కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లేనని దేశానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరిచిపోలేనివని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ భారత దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. దళితులు అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడు అంబేద్కర్ ఎప్పటికీ మార్గదర్శకుడేనని అన్నారు…
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, ఆవుల రవీందర్ రెడ్డి, పగడాల శిరీషా బాబు రావు, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్, కర్కే పెంటయ్య, బొట్టు విష్ణు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు…

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page