ప్రకాశం జిల్లా
ఎర్రగొండపాలెం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ప్రజలు దోమలపై అవగాహన కలిగి ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని దోమల నియంత్రణకు ప్రతి ఒక్కరూ దోహదపడాలని లేకుంటే ప్రమాదబారిన పడవలసివస్తుందని ఆయన వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మలేరియా సిబ్బంది సిహెచ్ భాస్కర్ అత్యవసర వైద్యులు డాక్టర్ కృష్ణారెడ్డి డాక్టర్ అనిల్ డాక్టర్ వినయ్ మరియు 108 సిబ్బంది పాల్గొన్నారు
ప్రపంచ మలేరియా దినోత్సవం
Related Posts
20 వ సంవత్సర నవ జనత దిన పత్రిక ప్రత్యేక సంచిక విడుదల
SAKSHITHA NEWS 20 వ సంవత్సర నవ జనత దిన పత్రిక ప్రత్యేక సంచిక విడుదల చేసిన -గుడివాడ ఎం.ఎల్.ఎ.వెనిగండ్ల రాము నవజనత ప్రతినిధి గుడివాడ: 25 సంవత్సరాలుగా జర్నలిజం లో కొనసాగుతూ నవ జనత పత్రికా సంపాదకులు జి.శ్యాంబాబు 20…
ఆకట్టుకున్న వేస్ట్ టు ఆర్ట్ ప్రదర్శనలు
SAKSHITHA NEWS ఆకట్టుకున్న వేస్ట్ టు ఆర్ట్ ప్రదర్శనలు సాక్షిత : నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేస్ట్ టు ఆర్ట్, వెస్ట్ టు వండర్ పోటీలకు విశేష స్పందన లభించింది. స్థానిక కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు…