SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా
ఎర్రగొండపాలెం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ప్రజలు దోమలపై అవగాహన కలిగి ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని దోమల నియంత్రణకు ప్రతి ఒక్కరూ దోహదపడాలని లేకుంటే ప్రమాదబారిన పడవలసివస్తుందని ఆయన వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మలేరియా సిబ్బంది సిహెచ్ భాస్కర్ అత్యవసర వైద్యులు డాక్టర్ కృష్ణారెడ్డి డాక్టర్ అనిల్ డాక్టర్ వినయ్ మరియు 108 సిబ్బంది పాల్గొన్నారు


SAKSHITHA NEWS