మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి : ఎమ్మెల్యే వనమా

Spread the love

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి : ఎమ్మెల్యే వనమా
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన : ఎమ్మెల్యే వనమా


సాక్షిత : కొత్తగూడెం క్లబ్లో 8వ తారీకు జరగబోవు మహిళా దినోత్సవ సందర్భంగా జిల్లా దిశా ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన * కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు .*
ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల అభ్యున్నతకు కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్న ఎమ్మెల్యే వనమా.

ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, చుంచుపల్లి ఎంపీపీ శ్రీమతి బాదవత్ శాంతి, షీ టీం ఎస్ఐ రమాదేవి, దిశా ప్రొటెక్షన్ నేషనల్ ప్రెసిడెంట్ బి రాజు, దిశా జిల్లా అధ్యక్షురాలు అన్నపూర్ణ, మునిలా, దిశ కమిటీ సభ్యులు దుర్గాబాయి, మాధవి, కర్రీ అపర్ణ, మెరుగు అనసూయ బిఆర్ఎస్ నాయకులు క్లాసిక్ దుర్గ, పూర్ణ, పిల్లి కుమార్, పోస్ట్ ఆఫీస్ వాసు, కుసపాటి శీను, పురుషోత్తం, రాంజీ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page