SAKSHITHA NEWS

జీడిమెట్ల గ్రామంలో మహిళలు బీజేపీ లో భారీ చేరికలు దమ్మని కుమారస్వామి గారి అధ్యర్యంలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ అన్న గారి సమక్షంలో భరత్ సింహారెడ్డి గారి సమక్షంలో బీజేపీ లో చేరిన మహిళలు.చిలుకూరి సరస్వతి,విత్తనాల భవాని,కారకెలా రజిత,పండుగ సంధ్య, చిలుకూరి ముత్యాలు, కారకెలా సంతోషి, మంజుల, అనంత, లక్ష్మి, అనిత,పద్మ,మాధవి 200 మంది పైగ మహిళలు బీజేపీ లో చేరినారు. ఈ కార్యక్రమంలో పాల్గున్నా ముఖ్య నాయకులు గోరిగే బాలప్ప, దమ్మని యశ్వంత్ ముదిరాజ్, బర్మ నరేష్, ఉమేష్, బాలరాజ్, జాతరీ రాజగోపాల్,కళ్యాణ్, వినయ్,పండుగ లక్ష్మణ్,చిలుకూరి లక్ష్మణ్, ప్రవీణ్. బి. శ్రీనివాస్ తదితరులు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గున్నారు.

Whatsapp Image 2023 11 26 At 5.46.00 Pm

SAKSHITHA NEWS