SAKSHITHA NEWS

Widespread meeting of YCP leaders in Tadepalli

తాడేపల్లి లొ వైసీపీ నేతల విస్తృతస్థాయి సమావేశంవైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైసీపీ నేతల భేటీ

ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్చర్యానికి గురిచేశాయి
-జగన్‌ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధ కలిగింది

ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తొచ్చిందిశకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి

కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేం
-వైఎస్‌ జగన్‌40 శాతం ఓట్లు మనకు వచ్చాయన్న విషయం మరిచిపోవద్దు

2019తో పోలిస్తే 10 శాతం ఓట్లు తగ్గాయి
-జగన్‌ చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ప్రజలు గుర్తిస్తారు2029లో వైసీపీని ప్రజలే అధికారంలోకి తెచ్చుకుంటారు


SAKSHITHA NEWS