తోటకూర కోటేశ్వరరావు,పద్మావతి దంపతులను తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము.

Spread the love

మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య

నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య కార్యాలయం నందు తోటకూర కోటేశ్వరరావు,పద్మావతి దంపతులు బి.ఆర్.ఎస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ తెదేపా కౌన్సిలర్లు,తెదేపా నేతలతో కలిసి వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య

తోటకూర కోటేశ్వరరావు,పద్మావతి దంపతులు రాజకీయ,సాంస్కృతిక, సేవ కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొంటారు..

వైసీపీ పార్టీ అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాలను సహించలేక తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన సందర్భంగా వారిని తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము

వైసీపి ప్రభుత్వంలో రాష్ట్రమంతటా అభివృద్ధి శూన్యం.. ప్రజల మనుగడ ప్రశ్నర్ధకంగా మారింది..

Related Posts

You cannot copy content of this page