![తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం. 1 WhatsApp Image 2023 12 20 at 3.12.37 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-20-at-3.12.37-PM.jpeg)
వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం – వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో మిచౌంగ్ తుఫాన్ వలన పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీ పై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అర్హులైన రైతులకు రాయితీ ప్రభుత్వం ద్వారా అందిస్తున్న శనగ విత్తనాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు సంబంధిత శాఖ అధికారులు, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు..
![తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం. 2 WhatsApp Image 2023 12 20 at 3.12.37 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-20-at-3.12.37-PM-1024x558.jpeg)