SAKSHITHA NEWS

కోర్టుల్లో కేసులు ఉండటం వల్ల ఐదేళ్లుగా రాజధాని నిర్మాణం జరగలేదు

పదేళ్లుగా ఉమ్మడి రాజధాని ఇస్తే 2 పార్టీలు వదిలేశాయి

పదేళ్లు అయ్యాక మళ్లీ హైదరాబాద్ అని అంటున్నారు

ఏపీ రాజధానిలేని రాష్ట్రంగా ఉండిపోయింది

ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ప్రకటన చేశారు

ఎంపీ జీవీఎల్


SAKSHITHA NEWS