వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం తలార్లపల్లి (ఓబనపాలెం) గ్రామం నందు శ్రీ విఘ్నేశ్వర, శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు, ఆదిపరాశక్తి అంకాలమ్మ వారి పోతురాజుల, శిఖర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…
వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ,ప్రత్యేక పూజా కార్యక్రమాలు
Related Posts
రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని
SAKSHITHA NEWS రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆహార భద్రత కోసం కేంద్రం అందించిన రూ.65 కోట్లు నిరుపయోగం కేంద్రం…
వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు
SAKSHITHA NEWS వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావుసాక్షిత : పరవాడ వై.సి.పి సీనియర్ కార్యకర్త పైల రాధాకృష్ణ ఎన్టి.పి.సి లో ఉద్యోగ నిమిత్తం పని చేస్తుండగా ప్రమాద వశాత్తు కాలు జారీ పడిపోవడం తో పరవాడ శ్రీ ఆధ్య హాస్పటల్…