SAKSHITHA NEWS

వినాయక చవితి పురస్కరించుకొని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ కి ఆహ్వానాలు..

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన పలు సంక్షేమ సంఘం సభ్యులు, గణేష్ ఉత్సవాల కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా వినాయక ఉత్సవాలకు తను ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వాన పత్రికలు అందచేసారు..


SAKSHITHA NEWS