మహిళా సమైక్య సంఘాలతో మహిళల ఆర్థిక అభ్యున్నతికి కృషి: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి ఇంటి ఆవరణలో కోట్ పల్లి మండల మహిళా సమైక్య సంఘాల వారి నూతన ట్రాక్టర్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page