ఆడబిడ్డల పక్షాన కొండంత అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

ఆడబిడ్డల పక్షాన కొండంత అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” బంట్వారం మండల కేంద్రంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన Rs.31,03,596/- (రూపాయలు ముప్పై ఒకటి లక్షల మూడువేల ఐదు వందల తొంబై ఆరు) విలువ గల 31 కళ్యాణలక్ష్మి / షాదిముబారక్ చెక్కులను అందజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలకు కొండంత అండగా నిలుస్తూ… ప్రతి దశలో ఆడబిడ్డలకు తోడుగా సంక్షేమాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page