మైత్రి హాస్పిటల్ ను ప్రారంభించిన వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

Spread the love

సాక్షిత :వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైత్రి హాస్పిటల్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమీషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page