పల్లెల ప్రగతికి నూతన శ్రీకారం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

Spread the love

సాక్షిత :వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” ధారూర్ మండల పరిధిలోని అవుసుపల్లి 15 లక్షలు, తిమ్మనగర్ 11 లక్షలు, లక్ష్మినగర్ తండా 5 లక్షలు, DK తండా 10 లక్షలు, స్టేషన్ ధారూర్ 15 లక్షలు మరియు ధారూర్ మండల కేంద్రంలో 45 లక్షలు మొత్తం రూపాయలు ఒక కోటి ఒక లక్ష నిధులతో నూతన సీసీ రోడ్ల ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page