సాక్షిత : తాండూర్ MLA పైలెట్ రోహితరెడ్డి నియోజకవర్గం లోని 4మండలాలకు పళ్లేపల్లె కు పైలెట్ కార్యక్రమం లో భాగంగా యాలాల మండలం లోని హాజీపూర్ గ్రామంలో పర్యటన చేసి సభఏర్పటు చేసినారు ఇట్టి సభకు అధ్యక్షులు గా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ఉన్నారు. MLA మాట్లాడుతు సీఎం కెసిఆర్ దేశం లో ఏ రాష్ట్రం లో చేయని అభివృద్ధి తెలంగాణ లో చేసినాడని, ఈ గ్రామానికి 1.200000 ఇప్పటి వరకు ఇచ్చిన మన్నారు.47 మందికి ఇంకా పెన్షన్ కావాలి అని సర్పంచు కోరగా తప్పకుండా చేస్తామన్నారు.5లక్షల తో సీసీరోడ్డు ప్రరoభించారు. గ్రామంలో పారిశుద్యం, మంచినీరు, రైతువేదిక, వైకుంఠ దామాలు మొదలగు మహిళలకు, కెసిఆర్ కిట్టు, కళ్యాణ్ లక్ష్మి,ప్రతి గ్రామం అభివృద్ధి చేశారు అన్నారు, ఈ కార్యక్రమం లో Mpp బాలేశ్వర్ గుప్త, అక్బర్ బాబా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశన్న, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా. ఆగ్రమా సర్పంచ్ శ్రీనివాస్ MLA ను సన్మానం చేశారు.
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…