SAKSHITHA NEWS

విజయవాడ ఆర్ అండ్ బి భవనం నందు నిర్వహించిన వ్యవసాయ శాఖ మరియు ఉద్యానవన శాఖ సమీక్ష సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఈ కార్యక్రమం లో వ్యవసాయ శాఖ మిషన్ వైస్ చైర్మన్ ఎంవియస్ నాగిరెడ్డి ,స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య ,వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరి కిరణ్ , హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS