SAKSHITHA NEWS

సాక్షిత : ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి..
ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి
కార్యక్రమంలో హాజరైన ఎంపీపీ నెమ్మాది బిక్షం ,జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి యుగేందర్, చీదెల సర్పంచ్
పరెడ్డి సీతారాంరెడ్డి, , సింగిల్ విండో చైర్మన్ వెన్న సీతారామరెడ్డి రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గుర్రం అమృతారెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు కీర్తి రాజు, అనంతారం, సింగిల్ విండో చైర్మన్ నాతాళ జానకిరామ్ రెడ్డి. సర్పంచులు చెన్ను శ్రీనివాస్ రెడ్డి, బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసి పరందాములు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS