SAKSHITHA NEWS

కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం సహాయమంత్రి భారతి ప్రవీణ్ పవార్ అధికారిక పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి లో పర్యటించారు…

కేంద్రప్రభుత్వ నిధులతో నడుస్తున్న సంస్థలను సందర్శించారు..

అనంతరం BJYM స్టేట్ జనరల్ సెక్రటరీ కొండ నవనీత్ కృష్ణ రెడ్డి ఆహ్వనం మేరకు వారి ఇంట్లో ఏర్పాటుచేసిన ఆతిథ్యం స్వీకరించారు..

ఈసందర్బంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాదానమిస్తు…

జనసేన కి బీజేపీ మధ్య పొత్తు వుందని మేము కలిసి ఎన్నికలకు వెళ్లడం జరుగుతుంది ఆమె తెలియజేసారు..

Whatsapp Image 2024 01 25 At 4.30.54 Pm

SAKSHITHA NEWS