Two people were arrested for transporting illegal liquor in the train
రైలులో అక్రమ మద్యం రవాణా ఇద్దరు అరెస్ట్
గుంటూరు, రైలులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని గుంటూరు జిఅర్ పి పోలీసులు అరెస్ట్ చేసారు.
ఎస్ ఐ వేంకటాద్రి తెలిపిన వివరాల ప్రకారం పేరేచర్లకు చెందిన రవికుమార్, సాంబయ్య ఇద్దరు హైదరాబాద్ కు వెళ్లి తెలంగాణా మద్యం తీసుకుని రైలులో గుంటూరుకి చేరుకున్నారు.
ఎస్ ఐ తమ సిబ్బందితో రైల్వేస్టేషన్ లో తనిఖీలు చేయగా ఇద్దరి బ్యాగులో 40 తెలంగాణా మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు.
![రైలులో అక్రమ మద్యం రవాణా ఇద్దరు అరెస్ట్ 2 WhatsApp Image 2024 06 19 at 13.37.01](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-19-at-13.37.01.jpeg)