SAKSHITHA NEWS

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ

సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణ కేంద్రంలో అన్ని వార్డుల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో నిండి పోయిందని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి విడుదల రజని చూస్తే గొప్పలు,కానీ గ్రౌండ్ లో చూస్తే అందుకు పూర్తిగా వ్యతిరేకం అని ఇపుడు పెనుకొండ ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూ ఉన్నా చెత్త ,చెదారం చూస్తే అర్థం అవుతుంది.

కనీస నిర్వహణ లేకుండా ఈ వైస్సార్సీపీ ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకొంటుందని , స్థానిక MLA గుడ్ మార్నింగ్ అంటూ అన్ని వార్డుల్లో గడప గడపకు తిరిగినప్పుడు ఈ చెత్తచెదారం కనిపించదా?? మున్సిపల్ అధికారులు స్పందించి పెనుకొండ పట్టణం లోని ఉన్న చెత్త చెదారం ను తీసివేసి పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేసిన సవితమ్మ . కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 12 02 At 4.06.19 Pm

SAKSHITHA NEWS