నిరుపేదల బలహీనలతో చెలగాటమాడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం

Spread the love

The TRS government is messing with the poor and the weak

నిరుపేదల బలహీనలతో చెలగాటమాడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుర్తి నియోజకవర్గం టిడిపి నాయకులు బాదేపల్లి రాజు గౌడ్

సాక్షిత ప్రతినిధి. : టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని గత ఎలక్షన్లలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూములు ఇస్తామని చెప్పి నిరుపేదలకు ఇవ్వకుండా మళ్లీ ఇప్పుడు ఎలక్షన్లో వస్తున్నాయి కావున ఈసారి డబల్ బెడ్ రూమ్ లో ఇస్తామని మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తుందని డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కూలడానికి సిద్ధంగా ఉన్నాయని డబల్ బెడ్ రూములు ఇవ్వకుండా

సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి ముందుగా 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారని గతేడాది బడ్జెట్లో దీన్ని రూపాయలు మూడు లక్షలకు తగ్గించాలని ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వ నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఈసారి జరగబోయే ఎలక్షన్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి తమ ఓటు ద్వారానే సమాధానం చెప్తారని కల్వకుర్తి నియోజకవర్గ టిడిపి నాయకులు బాదేపల్లి రాజీవ్ గౌడ్ అన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page