SAKSHITHA NEWS

సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని 17వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తో కలిసి నూతనంగా ఏర్పాటు చేసుకున్న కౌసల్యా కాలనీ రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ నుతన కమిటీ సభ్యులను శాలువలతో సత్కరించి, అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు సబితా జలంధర్ రెడ్డి,కౌసల్యా కాలనీ రెడ్డి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి,అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ LN రెడ్డి, జాయింట్ సెక్రటరీ గంగా రెడ్డి, హరిష్ రెడ్డి, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS