SAKSHITHA NEWS

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని* కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం తో మర్యాద పూర్వకంగా కలిసిన 21వ డివిజన్ స్థానిక బిఆర్ఎస్ నాయకులు.ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద నాయకత్వాన్ని బలపరుస్తూ మేయర్ దంపతుల సమక్షంలో 21వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జీ గా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం ని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గెలుపునకు మనమందరం కృషి చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్,21వ డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సిద్దిక్ భాయ్,స్థానిక డివిజన్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ జహంగీర్,24వ డివిజన్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్,నాయకులు సలీం పాషా,భారతి,చంద్రయ్య,రామ నర్సయ్య,పాపయ్య,నర్సింగ్,మోహన్,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 01 At 1.46.30 Pm

SAKSHITHA NEWS