జిల్లా స్థాయిలో ఉత్తమ పురస్కారాన్ని అందుకున్న గ్రామ పంచాయతీ.

Spread the love

విజయవాడ

పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహిళా స్నేహపూర్వక గ్రామపంచాయతీ” విభాగంలో ఎన్టీఆర్‌ జిల్లా స్థాయిలో మొట్టమొదటి అవార్డును జిల్లా కలెక్టర్ ఎస్ .ఢిల్లీ రావు డిఆర్ఓ మోహన్ కుమార్, జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా నందిగామ మండలం అంబారుపేట సర్పంచ్ ఐలపోగు రమా అందుకున్నారు..

ప్రజలకు- ప్రభుత్వానికి మధ్య వారిధిలా ఉంటూ ఒక మంచి స్నేహపూరిత వాతావరణం లో అందరినీ చ్తెతన్య పరుస్తూ సమావేశాలు, సభలు ఏర్పాటు చేయడం కేంద్ర రాష్ట్ర ఁపభుత్వ పధకాలు తెలియ చెప్పడం వలన ఈ అవార్డు లభించింది ..

కార్యక్రమంలో, జిల్లా పంచాయతీ అధికారి జె. సునీత, కార్యదర్శి డి.ఁశీనివాసరావు తదితరులు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page