శ్రీ దుర్గా మల్లేశ్వరుల ప్రాతిష్టపన ప్రథమ వార్షికోత్సవం

SAKSHITHA NEWS

చందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశ్వర కాలనీ లో గల శ్రీ పోచమ్మ సహిత దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరిగిన శ్రీ దుర్గా మల్లేశ్వరుల ప్రాతిష్టపన ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమంలో గౌరవ కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు ,శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు ,శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు గార్ల తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓ. వెంకటేష్, వెంకటేశ్వర్లు, పోతుల రాజేందర్,హరీష్ రెడ్డి, నరేందర్ బల్లా, కుమారస్వామి, మరియు విశ్వేశర కాలనీ వాసులు రాజశేఖర్, సౌజన్య, గంగారాం, రాజేంద్రప్రసాద్, బాపి రెడ్డి మరియు నాయకులు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page