SAKSHITHA NEWS

చివరిరోజు అయోధ్య రామ జన్మభూమి ఆలయంపై చర్చ..

చర్చను ప్రారంభించనున్న డా. సత్యపాల్ సింగ్, డా. శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే

స్వల్పకాలిక చర్చ కింద రామాలయం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టపై డిబేట్

రాజ్యసభలో మధ్యాహ్నం ఇదే అంశంపై చర్చ.


SAKSHITHA NEWS