SAKSHITHA NEWS

అధికారికంగా ప్రకటించిన షర్మిల.

26 వ తేదీన అనంత పూర్ లో జరిగే ఖర్గే సభకు కమ్యునిస్టు పార్టీలను ఆహ్వానిస్తున్నాం.

కలిసి పోరాడకుంటే అధికార పార్టీలను కొట్టడం అసాధ్యం.

రామభక్తుల మని చెప్పుకునే బీజేపీ నేతలు ఏపీకి పుణ్య క్షేత్రం తిరుపతి సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను తుంగలో తొక్కారు.

షర్మిల.


SAKSHITHA NEWS