SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో వెంకన్న హిల్స్ మెయిన్ రోడ్ లో ఉన్న బ్రిడ్జి పక్కన నిన్న కురిసిన వర్షానికి మట్టి కుంగిపోయిందని మరియు నాలాపై పేరుకుపోయిన చెత్త వలన ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు తెలియడంతో సంఘటన స్థలానికి వెళ్లి స్థలాన్ని పరిశీలించి జిహెచ్ఎంసి అధికారులకు వెంటనే చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా పని పూర్తి చేయాలని జిహెచ్ఎంసి అధికారులను కోరిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత సింహా రెడ్డి.
ఈ కార్యక్రమంలో మల్లేష్, శీను, నాగేంద్ర, యాదగిరి, మల్లేష్, వినయ్, శ్రవణ్, మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS