జమ్మికుంట పట్టణంలోనితెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలు

Spread the love

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోనితెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలు,,,

భాగంగా ఈరోజు పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మరియు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల తెలంగాణ పటం మధ్యలో 10 నెంబర్ ఆకారంలో మానవహారం ఏర్పడి అనంతరం జాతీయ పథకాన్ని ఆవిష్కరించి పాత మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఉత్తమ కార్మికులకు,RP లకు, కౌన్సిలర్స్ కు,తడి,పొడి చెత్త వేరుచేసి వేసినవారికి, ప్రశంషా పాత్రలు మరియు 59 జోవో వారికి సొంత పట్టాలు ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారు,లోకల్ బడిస్ అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ గారు,RDO గారు,MRO గారితో కలిసి పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు, వైస్ చైర్మన్ శ్రీమతి దేశిని స్వప్న కోటి గారు,కమిషనర్ బి శ్రీనివాస్ గారు మరియు గౌరవ కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page