తెలంగాణ ప్రేవట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ 10 వ రాష్ట్ర మహా సభ కార్యక్రమం

Spread the love

ఎర్రగడ్డ మేజిస్టిక్ గార్డెన్ లో జరిగిన తెలంగాణ ప్రేవట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ 10 వ రాష్ట్ర మహా సభ కార్యక్రమం లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు….ఈ సందర్భంగా ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒకప్పుడు తాను ఆల్విన్ కంపెనీ లో ఒక కార్మికుడు గా పని చేసిన అనుభవం పంచుకున్నారు…నేడు ముఖ్య మంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం లో 24 గంటలు విద్యుత్ అందిస్తూ పరిశ్రమలు నిరంతరాయంగా నడిపిస్తూ కార్మికులకు అండగా నిలిచారు అని అన్నారు….అలాగే సమస్యలు ఏమన్న ఉంటే లేఖ ద్వారా తెలియచేయాలని తప్పకుండా పరిష్కరిస్తారని అన్నారు… కార్యక్రమంలో కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్.. మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page